News
జయలలితకు తెలంగాణ అసెంబ్లీ నివాళులు
దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే జయలలిత మృతిపట్ల స్పీకర్ సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎంగా జయలలిత చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అలాగే ఇటీవల మృతి చెందిన శాసనసభ్యులకు సభ సంతాపం తెలిపింది. అంతుముందుకు వివిధ అంశాలపై టీడీపీ, బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ సభను టీ విరామం నిమిత్తం 15 నిమిషాలు వాయిదా వేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








